top of page

శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము

శ్రీ పద్మాక్షిశరణంప్రపద్యే

శ్లో॥ పద్మాననే పద్మఊరు పద్మాక్షీ పద్మసంభవే| త్వమ్మాం భజస్వ పద్మాక్షీ యేన సౌఖ్యం లభామ్యహం ॥

పద్మం వంటి ఊరువులు ముఖం నేత్రములు కలిగిన ఆ తల్లిని పద్మాక్షీ అమ్మవారిని సేవిస్తే మనకు ఏదీ సుఖములను కలుగజేయునో అవి తప్పక దొరకగలవు. యథాయోగ్యం తథా కురు శ్రీ హనుమద్గిరిపద్మాక్షి అమ్మ చూపులతో ఈ జగత్తును రక్షిస్తూ సిరి సంపదలనిస్తూ ఉన్న పద్మాక్షీ అమ్మవారి పాద పద్మములకు నమస్కరిస్తూ 10-6-2018 ఆదివారం రోజున ఉ:9-30 నుండి 11:30 వరకు అధిక జ్యేష్ఠ(పురుషోత్త)మమాసం ,ఏకాదశి తిథి, అశ్విని నక్షత్ర మహాపర్వదినం సందర్భంగా 108 (కమలపుష్పాలు) లేదా వివిధ రకాల పుష్పాలతో ఏకాదశ(11 సార్లు)పర్యాయములు గా శ్రీ విద్యారణ్యప్రోక్త బీజమంత్ర సంపుటిత శ్రీ సూక్త పారయణము మరియు అర్చన ఈ పారాయణం లో ముఖ్యం గా సువాసినిలు పాల్గోని తద్వారా ఆర్థిక,ఋణ,మానసిక,శారీరక,మె॥బాధల నుండి విముక్తి పొందగలరు ఇట్టి పారాయణం లో భక్తులు తమ గోత్ర నామాల తో అర్చించుకొని అమ్మవారి కృపకుపాత్రులుకాగలరని -: కార్యక్రమ నిర్వహణ :- బ్రహ్మ శ్రీ నాగిళ్ళ శంకర్ శర్మగారు వంశపారంపర్య అర్చకులు బ్రహ్మశ్రీ నాగిళ్ళ షణ్ముఖ పద్మనాభ అవధాని దేవస్థాన ఆస్థాన వేదపండితులు

​ఆలయ దర్శన వేళలు

​ప్రతి రోజు

ఉదయము: 
ఉదయం గం 4:00 నిలకు

ఆలయము తెరువబడుతుంది.

కానీ పూజాది కార్యక్రమములు గం 5:00 నిలకు మొదలయి గం 10:30 నిల లేదా గం11:00 నిల వరకు జరుపబడుతాయి. 
సాయంత్రం :
సాయంత్రం గం 4:00 నిల నుండి .గం 6:30 నిల వరకు ఆలయము తెరిచి ఉంటుంది. అప్పుడప్పుడు గం  7:00 నిల వరకు ఉంటుంది.


శుక్రవారం: 
ఉదయము:
శుక్రవారం రోజున ఆలయము ఉదయం గం 5:00 నిల నుండి మధ్యాహ్నం గం 1:00 నిల వరకు తెరిచి ఉంటుంది.
సాయంత్రం:
సాయంత్రం గం 4:00 నిలకు

నుండి గం 7:30 నిల లేదా గం 8:00 నిల  వరకు తెరిచి ఉంటుంది.  


పండుగ రోజులలో వివిధ కార్యక్రములు

నిర్వహించబడుతాయి.

Join Padmakshi Temple

Never Miss an Update

Phone

Email

  • YouTube Social  Icon
  • Google+ Social Icon
  • Facebook Social Icon
  • Black Flickr Icon
  • Black Instagram Icon
bottom of page